Top videos
India counter to Pakistan statement
Lights out in focal Kyiv after new Russia strikes
Gadapa Gadapaku is an eminent program that should not be overlooked: AP YS Jagan CM
*బ్రేకింగ్*
*గోశామహల్ లోని చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాల*
నాలపై ఉన్న కార్లు,ఆటోలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం
శుక్రవారం కావడంతో బస్తీలో ఏర్పాటు చేసిన మార్కెట్
మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడం తో పలువురికి గాయాలు
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
పెద్దఎతున్న మార్కెట్ కు వచ్చిన జనాలను తరలిస్తున్న పోలీసులు
నాల కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
బయన్దోళనలో స్థానికులు,ఎప్పుడు ఏమి కులుతాయో అన ఆందోళన లో స్థానికులు
President von der Leyen in Croatia - Question and answer session with Andrej Plenković and Nataša Pi
President von der Leyen in Croatia - Question and answer session with Andrej Plenković and Nataša Pirc Musar
PM Modi arrives in New Delhi after taking part in G20 Summit in Bali, Indonesia
*నంద్యాల జిల్లా ఇండియన్ మిర్రర్ న్యూస్ డిసెంబర్ 23 2022 మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని రాష్ట్రవ్యాప్తంగా 3 రోజుల రిలే దీక్షలో భాగంగా నంద్యాల జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్న ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కే ప్రభాకర్ కత్తి ఓబులేసు పి జోసెఫ్ పూల వెంకటసుబ్బన్న బాల నరసింహులు ఎం ఎస్ పి నాయకులు కార్యకర్తలు అందరు పాల్గొన్నారు
China says situation 'stable' on India border after reports of clashes
12 డిసెంబర్2022
విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధి కి మంజూరు చేసిన నిధులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే మానవ హక్కుల సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో తనిఖీలు చేస్తున్నామని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్(సిసిఆర్) జాతీయ కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు అన్నారు.. సోమవారం సిసిఆర్ సభ్యుడు, జి.బ్రహ్మేంద్ర సమాచార హక్కు చట్టం 2005 లో సెక్షన్ 2 J (1) పై చోడవరం నియోజకవర్గం మరుపాక ఏపీ మోడల్ స్కూల్ లో సమాచార హక్కు చట్టం ప్రకారం పాఠశాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగం జరిగిందా లేదా అని వివిధ డాక్యుమెంట్ లు పరిశీలన చేశారు.. వివిధ బిల్లులు,రశీదులు,రికార్డులు సిసిఆర్ సభ్యులు అత్యంత పకడ్బందీగా పరిశీలన చేశారు.. ఈ సందర్భంగా సిసిఅర్ జాతీయ కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రికార్డుల పరిశీలన అనంతరం సిసిఆర్ దృష్టికి వచ్చిన పలు లోపాలు,అక్రమాలు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుని వెళ్తామని పేర్కొన్నారు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల అభివృద్ధి కోసం వెచ్చించిన ప్రతి పైసా విద్యార్థుల అభివృద్ధి కి ఖర్చు చెయ్యాలనేది మా సిసిఆర్ సంస్థ యొక్క లక్ష్యం అని అన్నారు..ఈ కార్యక్రమంలో సిసిఆర్ బి.చరణ్ కాంత్, సీహెచ్.రజేష్ కుమార్,జి.దేవరాజు,వి.రవీంద్ర బాబు, విశాఖ జిల్లా ప్రెస్ అండ్ మీడియా ఇంచార్జి కసిపల్లి శ్రీనివాసరావు, జి.సత్తిబాబు, జి.నానిబాబు, ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాఠశాల తనిఖీలు లో పాల్గొన్నారు
RBI Deputy Governor, Shri. T Rabi Sankar at BFSI Insight Summit 2022
On Monday, Somali security forces stormed a hotel in the capital to end a nearly-day-long siege by al Shabaab militants who, according to police, had killed nine people in the building near the president's residence.
Over a period of more than twelve hours after the Islamist group stormed the building in the center of Mogadishu, special forces engaged the militants in combat with gunfire coming from inside the hotel.
A government minister claimed that he and others had kicked down a door to escape after being caught in the hotel following evening prayers when a suicide bomber struck and the gunbattle broke out. A police spokesperson stated that sixty civilians had been rescued.
Even as President Hassan Sheikh Mohamud's government launches an offensive against the al Qaeda-allied militants, the assault demonstrates that they are still capable of carrying out deadly attacks inside the city that sometimes result in high casualties.
Where Did Our Moon Come From? NASA educational video
Spike in respiratory illnesses in youngsters
This Video Credit Belongs to BJP Party official Channel
*ఈరోజు ఉదయం జవహార్ నగర్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో..*
*ఈరోజు పలు డివిజన్ లలో మంత్రి మల్లారెడ్డి పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య మరియు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ల దిష్టిబొమ్మలు జవహర్ నగర్ ఎంట్రెన్స్ కమాన్ వద్ద దహనం చేయడం జరిగింది.*
*మంత్రి మల్లారెడ్డి జవహార్ నగర్ లో ఈరోజు కొన్ని డివిజన్ లలో పర్యటిస్తుండడం చాలా బాధాకరం. 8 సంవత్సరాలుగా మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ ను పరిపాలిస్తూ శిలా ఫలకాలకే పరిమితమైన మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కూడా జవహర్ నగర్ లో మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యారు.*
*అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు జవహర్ నగర్ లో పర్యటించే ముందు మీరు జవహర్ నగర్ కి ఏమి చేశారో ఒక్క సారి ఆలోచన చెయ్యాలె..!?*
*రెండు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ లో 100 ఫీట్ల రోడ్డు వేస్తానని శిలాఫలకం వేశారు, జవహార్ నగర్ లో పార్కు కోసం శిలాఫలకం వేశారు, మార్కెట్ యార్డ్ కోసం శిలాఫలకం వేశారు, హెర్బల్ వనమూలికల పార్కు చేస్తానని శిలాఫలకం వేశారు, కొత్తగా నాన్ వెజ్ మార్కెట్ కోసం శిలాఫలకం వేశారు..*
*గత 8 సంవత్సరాల క్రితం ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం జవహార్ నగర్ లో 58, 59 జీవో పేరుతో సామాన్య ప్రజల నుండి దాదాపు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు అయినా ఇంతవరకు 58,59 జీవో అమలు కాలేదు.*
*చెన్నాపురం చెరువు పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటివరకు వందల సంఖ్యలో మనుషులు అందులో పడి చనిపోయినా ఎలాంటి జాగ్రత్త చర్యలు లేవు. కనీసం దానికి ఫెన్సింగ్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు లేదు.*
*మిషన్ భగీరథ పేరుతో ఉచిత వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొత్త వాటర్ కనెక్షన్ కు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.*
*జవహార్ నగర్ లో 8 సంవత్సరాల నుంచి ఒక ఎంపీ లాగా మరియు ఒక మంత్రి లాగా జవహర్ నగర్ కు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలె మంత్రి మల్లారెడ్డి గారూ..*
*మీరు వేసిన శిలాఫలకాలు శిథిలమైపోతున్నాయి.. ఇప్పుడు మల్లా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కొత్తగా ప్రజలను మోసం చేస్తూ జవహర్ నగర్ నా గుండెకాయ అని, జవహర్ నగర్ ను దత్తత తీసుకుంటాను అని చెప్పి ప్రగల్భాలు పలకడమే తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు అంతా శూన్యం.*
*ఈకార్యక్రమంలో జవహార్ నగర్ లోని బిజెపి మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు బల్లి చంద్రమౌళి, కమల్, మల్లేష్ గౌడ్, రామ్ నాయక్, మహేష్ గౌడ్, వేపుల సన్నీ, సునీల్ నేత, ఈర్ల అనిల్, సంగ గణేష్, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, రాహుల్ సింగ్, మల్లిగారి శ్రీనివాస్, ఓబుల్ రెడ్డి, లక్ష్మీ రెడ్డి, జంగం లక్ష్మి, తులసీ రామ్, మహేందర్ ముదిరాజ్, సాయిరాం, శ్రీనివాస్ గౌడ్, వెంకన్న, విజయ్, రమేష్, శివ శంకర్, అనిల్ నాని, ముచ్చర్ల యాదగిరి, బొమ్మ యాదగిరి, బుజ్జి, తేజ, సాయికుమార్, శ్రీనివాస్ చారి, మహేష్, రాజు నాయక్, నాయక్ రామ్, తదితరులు పాల్గొన్నారు.*
*ఇట్లు*
*రంగుల శంకర్ నేత,*
*అధ్యక్షులు - బిజెపి,*
*జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.*
India celebrates 04 December as Indian Navy Day every year to acknowledge role of Indian Navy and commemorate its achievements in the 1971 War
Rgk coly. keesara Mandal medchal dist
Magalapudi Venkatesh 4thward councilor dammiguda municipality Nagayapalli Sujathasrinivas 2ndward councilor dammiguda municipality
Shanghai:In a rare display of public outrage against the government, hundreds of people demonstrated against China's zero-Covid policy on Sunday in the country's major cities.
China's strict virus strategy is making people more angry, and many people are getting tired of quick lockdowns, long quarantines, and mass testing campaigns.
A deadly fire that occurred on Thursday in Urumqi, the capital of the Xinjiang region in the northwest of China, has rekindled public outrage, with many claiming that prolonged Covid lockdowns hampered rescue efforts.The claims are not true, according to the authorities.
17 lakhs NRI donation to JanaSena Party | Pawan Kalyan | JanaSena Party
First India-Central Asia Meeting of the National Security Advisers/Secretaries of Security Councils