- News
- Politics
- Sports
- Entertainment
- Stories
- Educational
- Editorial
- Careers
- Business
- Life Style
- Food And Recipes
- Health
- Culture
- Devotional
- Agriculture
- Wold Bank
- NATO
- Election Commission of India
- DRDO
- United Nations
- Ministry Of External Affairs
- World Health Organization
- Kids
- World Trade Organization
- Other
VID-20221227-WA0300
0
0
6 Views·
27/12/22
In
Other
*ఫించన్ల పై విపక్షాల దుష్ప్రచారం: సీఎం జగన్* పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి. ఆడిట్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే మా లక్ష్యం. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలి’’ అని సీఎం పేర్కొన్నారు.
Show more
0 Comments
sort Sort By